12 children feared drowned as boat capsizes in rae bareli

nation, Uttar Pradesh, Rae Bareli, boat capsizes, 12 children, feared drowned

12 children feared drowned as boat capsizes in Rae Bareli

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర విషాదం, పడవ మునిగి 12 మంది గల్లంతు

Posted: 11/07/2014 04:38 PM IST
12 children feared drowned as boat capsizes in rae bareli

ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ జిల్లాలలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా మీదుగా ప్రవహిస్తున్న గంగానదిలో 18 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోవడంతో 12 మంది చిన్నారులు గల్లంతయ్యారు. జిల్లాలోని రాల్ పూర్ ఘాట్ వద్ద ఇవాళ ఈ ఘటన చోటుచేసుకుంది. పవడలో ప్రయాణిస్తున్న ఆరుగురు చిన్నారులు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. ఈత రాని పన్నెండు మంది చిన్నారులు గల్లంతయ్యారు. సంఘటన సమాచారం అందుకున్న జిల్లా పోలీసు సూపరింటెండ్ ఎన్ కోలాంచీ ఘటనా స్థలానికి చేరకుని గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన వారిలో శిల్పి (15), రౌనక్ (10)ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన చిన్నారుల కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నామని చెప్పారు. శ్వేత (16), కోమల్ (2) శివానీ (14), షగున్ (15), చోటీ (12), సునీల్ (15), దీపక్ (13), సురజ్ (16) ఆశ (7), లాల (11)లు గల్లంతయ్యారు. పడవలో మునిగిన సమయంలో అందులో వున్నవారంతా కూడా మైనర్లు, చిన్నారులు కావడంతో, అందులోనూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి గల్లంతైన చిన్నారులంతా స్థానికంగా వున్న కంజా గ్రామానికి చెందినవారు కావడం గ్రామం యావత్తు శోఖసంధ్రంగా మునిగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nation  Uttar Pradesh  Rae Bareli  boat capsizes  12 children  feared drowned  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more