Tammineni veerabadram fires on central government

tammineni veerabadram comments, tammineni veerabadram latest, cpm party, cpi party telangana, telangana latest news, andhrapradesh latest news, telangna government on farmers, farmers problems

tammineni veerabadram fires on central government : telangana cpm secratary tammineni veerabadram fires on central government and qeustions what central government doing while telugu stated quarreling each other

రాష్ర్టాలు కొట్టకుంటే కేంద్రం గడ్డి పీకుతోందా...?

Posted: 11/03/2014 05:18 PM IST
Tammineni veerabadram fires on central government

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలుగు రాష్ర్టాలు నిత్యం తన్నుకుంటుంటే కేంద్రం గడ్డి పీకుతోందా..? అని ప్రశ్నించారు. సోమవారం జరిగిన పార్టీ రాష్ర్ట కమిటీ సమావేశం తర్వాత వీరభద్రం మాట్లాడారు. కేంద్రం రెండు రాష్ర్టాలతో పొలిటికల్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. అటు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నివారించటంలో ప్రభుత్వం విఫలం అయిందని ద్వజమెత్తారు. అన్నదాతల అంశంపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఇక భూ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం అవగాహన లేకుండా మాట్లాడుతోందన్నారు. గిరిజన, దళిత సంక్షేమంపై కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మరోవైపు తెలంగాణలో సమస్యలకు కారణం అయిన కాంగ్రెస్, టీడీపీలు తిరిగి ధర్నాలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. పార్టీలు రాజకీయాలు మాని ప్రజా ప్రయోజనంపై దృష్టి పెట్టాలన్నారు. ఇక ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 5న తెలంగాణలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంకు పిలుపునిస్తున్నట్లు వీరభద్రం తెలిపారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tammineni veerabadram  telangana  andhradesh  farmers  central government  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more