Telangana government gives green signal for fees reimbursement payments

fees dues, jagadishwar reddy, Telangana goverment, fees reimbursement, paid, chief minister

Telangana government gives green signal for fees reimbursement payments

ఫీజు రియంబర్స్ మెంట్ కు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Posted: 10/17/2014 08:34 AM IST
Telangana government gives green signal for fees reimbursement payments

బోధనా ఫీజు బకాయిలను చెల్లింపులకు కేసీఆఱ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం కేసీఆఱ్ సూత్రప్రాయంగా నిర్ణయించారని తెలంగాణ విద్యాశాఖమంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఇవాళ ఆర్థికశాఖ మంత్రి, కార్యదర్శులతో చర్చించి స్వల్పకాల తేడాతో రెండు లేదా మూడు విడుతలుగా బకాయిలను చెల్లిస్తామన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలకు ఏం చేయాలో కేసీఆర్‌కు తెలుసునని.. సీఎం ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అందుకనే ఇతర పార్టీల నేతలు కూడా తమ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం:

బకాయి ఫీజులు చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు డా.గౌతమ్‌రావు, ఎస్.వి.ఆర్. డా. సునీల్‌లు సీఎంకు, విద్యాశాఖమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fees dues  jagadishwar reddy  Telangana goverment  fees reimbursement  paid  chief minister  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more