Jagan to visit cyclone hit areas

hudhud cyclone, hudhud meaning, hudhud cyclone latest updates, hudhud cyclone updates, hudhud cyclone losses, hudhud cyclone effect, national disaster relief team, latest updates, andhrapradesh, andhrapradesh news, telugu latest updates, andhrapradesh government, hudhud cyclone result, hudhud cyclone effected areas, hudhud cyclone in andhrapradesh, national disaster, chandrababu naidu, chandrababu on hudhdu cyclone, jagan mohan reddy, jaganmohan reddy wiki, ysr congress, andhrapradesh latest updates, vishakapatnam tourism, vizag tourist places, cyclones

jaganmohan reddy to visit cyclone effect areas in andhrapradesh by motorcycle or else by cycle : hudhud cyclone came to end on andhrapradesh now jagan and other political leaders in the way to meet victims

సైక్లోన్ ప్రభావం : సైకిల్ పై జగన్ సవారీ

Posted: 10/14/2014 09:13 AM IST
Jagan to visit cyclone hit areas

హుద్ హుద్ తుఫాను బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓదార్పుయాత్ర చేపట్టారు. ఈ ఉదయమే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళిన జగన్.., అక్కడి నుంచి బాధితుల పరామర్శకు రోడ్డుమార్గం ద్వారా వెళ్తున్నారు. అయితే వర్షాలు, వరదలతో చాలా చోట్ల రోడ్లు దెబ్బతినటంతో వాహనాలు వెళ్ళేందుకు సరైన మార్గాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాధితులను కలుసుకునే ఉద్దేశ్యంతో మోటార్ బైకులపై కూడా ప్రయాణించేందుకు సిధ్దమయినట్లు పార్టీనేతలు తెలిపారు. అవికూడా వెళ్లలేని చోట్లకు సైకిల్ ఎక్కి వెళ్తారని నేతలు వెల్లడించారు. కాలినడకనైనా వెళ్లి బాధితులను పరామర్శిస్తారని అంటున్నారు.

బాధితులను పరామర్శించి వారిని ఓదార్చటంతో పాటు.., ప్రభుత్వ సహాయక చర్యలు వేగవంతం అయ్యేలా ఒత్తిడి తీసుకువస్తానని జగన్ తెలిపారు. ఉత్తరాంధ్రలో పరిస్థితి సాధారణస్థాయికి వచ్చేవరకు అక్కడే ఉంటానని చెప్పారు. ప్రకృతి చేసిన దాడికి ఏపీ ప్రజలు తల్లిడిల్లుతున్నారు. మూడు రోజులుగా తిండి, నిద్ర మానుకుని నీళ్ళలో బ్రతుకుతున్నారు. విశాఖ నగరంలో కారు చీకట్లు కమ్ముయగా.., ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తినటానికి తిండి లేదు. తాగటానికి నీరు లేదు. ఏటీఎంలలో డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు సమాచార వ్యవస్థ కూడా కుప్పకూలటంతో ఉత్తరాంధ్ర ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం సహాయక, పునరావాస, మరమ్మత్తు చర్యలు వేగవంతం అయ్యాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishakapatnam  hudhud  jagan mohan reddy  latest updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more