ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ లోని వాహనం ప్రమాదంకు గురయింది. తిరుమల మార్గ మద్యలో ఉన్న అలిపిరి చెక్ పోస్టు సమీపంలో.., కాన్వాయ్ లోని ఇంటలిజెన్స్ ఐజీ కారు, తుడా వైస్ చైర్మన్ కారును ఢీ: కొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘటనను పరిశీలించారు. ఎక్కువసేపు కాన్వాయ్ వాహనం ఆపకుండా ప్రయాణం కొనసాగించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
12 సంవత్సరాల క్రితం ఇదే అలిపిరి చెక్ పోస్టు సమీపంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుపై మావోయిస్టులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో బాబు గాయపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రెండ్రోజుల క్రితమే ఈ కేసులో నిందితులుకు కోర్టు శిక్ష విధించింది. అంతలోనే మరోసారి కాన్వాయ్ అలిపిరి వద్ద ప్రమాదంకు గురవటం విశేషం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more