By poll results by afternoon

bypoll, election results, medak, nandigama

nation wide 3 mp, 33 Mla constituencies by poll results by afternoon.

మరికొన్ని గంటల్లో ఉపపోరు విజేతల ప్రకటన

Posted: 09/16/2014 07:30 AM IST
By poll results by afternoon

దేశవ్యాప్తంగా: పదిరాష్ట్రాలో 3 ఎంపీ, 33 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా మినీ ఫోల్స్ ను తలపించిన ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తలపడ్డాయి. కాగా, ఈ ఎన్నికలలో కూడా బీజేపి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు జరిగిన 33 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలు బీజేపి సభ్యులవే కావడం విశేషం.. మిత్రపక్షాలైన అప్నాదళ్, టీడీపీలకు చెందిన స్థానాలు చెరొకటున్నాయి. యూపీలోని 11 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలకు ఒక సంకేతంగా భావిస్తున్నారు.

అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో నందిగామ ఫలితం ఉదయం 11 గంటల లోపు వెలువడుతుందని, మెదక్ ఫలితం మధ్యాహ్ననికి వస్తుందని అధికారుల అంచనా. ఈ ఎన్నికలలో రెండో స్థానం కోసమే ఎన్నికలు జరిగాయని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కాగా తమ గెలుపు సాథ్యమని, అయితే ఏ మేరకు మోజారిటీ వస్తుందన్న విషయంలోనే తాము వేచిచూస్తున్నామని అధికారపార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాఃయి. మెదక్ ఉప ఎన్నిక లెక్కింపు పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో జరగుతోంది. ఈ లెక్కింపు ప్రక్రియలో మొత్తం 121 మంది పర్యవేక్షకులు, 120 మంది సహాయకులతో పాటు 144 మంది మైక్రో అబ్షర్వర్లు పాల్గొననున్నారు. మెదక్ లోక్‌సభ స్థానానికి 22 రౌండ్లలో, నందిగామ 15 రౌండ్లల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bypoll  election results  medak  nandigama  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more