Bangalore and mysore train runs away without bogies

Bangalore and mysore train, Train From Bangalore, Train From mysore, Coaches, Mysore, Bangalore, The train, Rail link is gone, బోగీలు, మైసూరు, బెంగళూరు, రైలు, రైలుతో లింక్ పోయింది

Bangalore and mysore train runs away without bogies

బంధాలు తెంచుకొని పరులు పెట్టిన రైలు!

Posted: 08/10/2014 02:46 PM IST
Bangalore and mysore train runs away without bogies

రైలు బండి.. రైలు బండి.. చుకు బుక్ చుకు బుక్ రైలు బండని .. మన సినీ కవులు ..రైలు ఎన్మో పాటలు రాయటం జరిగింది. రైలు బండితో సామాన్యుడి మంచి స్నేహం ఉంటుంది. అందుకే రైలు బండి అంటే ఇష్టపడని ప్రయాణికుడు ఉండాడు. కానీ ఇటీవల కాలంలో ఈ రైలు బళ్లు ను చూస్తే భయం వేస్తుంది. ఇవి మృత్యువు బళ్లుగా మారిపోయాని ప్రయాణికులు, ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల తెలంగాణలో.. 20మంది పిల్లలను పొట్టన పెట్టుకుంది కూడా ఈ రైలు బండి! మనిషితో ఉన్న బంధాలను రైలు బండి ఎందుకు తెంచుకుంటుందో ఎవరికి అర్థం కావటేంలేదు.

అయితే ఒక రైలు బండి నిజంగానే.. బంధాలు తెంచుకోని, ప్రయాణికులను మద్యలోని వదిలిపెట్టి పరులు తీసింది. మైసూరు, బెంగళూరుకు మధ్య ప్రయాణిస్తున్న రైలులో ఇంజిన్‌నుంచి కొన్ని బోగీలు వేరుపడి కొద్ది సేపు రైలు పరుగులు పెట్టింది.

ఉదయం ఏడున్నరకు 13 బోగీలతో దర్బాంగ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఎనిమిదిన్నరకు మండ్య సమీపంలో తొమ్మిదో బోగీ బేరింగ్ విరగడంతో ఆ బోగీ విడిపోయింది. అలాగే మరో నాలుగు బోగీలు విడిపోయి, మొత్తం అయిదు బోగీలకు రైలుతో లింక్ పోయింది. చాలా సేపటికి పరిస్థితిని గమనించిన డ్రైవర్, రైలును తిరిగి మండ్యకు మళ్లించారు. తొమ్మిదో బోగీ మినహా మిగిలిన బోగీలను రైలుకు తగిలించాక రైలు బెంగళూరు బయలుదేరింది.

ఆకాశంలో ఎగిరే విమానం మనిషితో బంధాలు తెంచుకుంటుంది, రైలు బండి సామాన్యుడితో బంధాలు తెంచుకుంటుంది, అలాగే ప్రకృతి మానవజాతిపై పగ పట్టంది. ఇలా ఎందుకు జరుగుతుందో.. అంతా ఆ వెంకన్నకే తెలియాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south indian railways  mysore trains  Bangalore trains  High-speed rail in India  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more