‘కవితకు కాదేది అనర్హం ’ అన్నట్లు దొంగలకు దొంగతనం చేయడానికి ఎవరి ఇల్లు అయితే ఏమీ ? దొచుకున్నామా ? బయట పడ్డామా ? అన్నట్లు ఉంటుంది వారి వ్యహారం. ఇప్పుడు వారు సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు అయిన గిరిరాజ్ సింగ్ నివాసంలో పట్ట పగలు ఇంట్లో చొరబడి అక్కడున్న పోలీసులను విస్మయానికి గురిచేశారు. ఈ సంఘటన చూస్తుంటే బీహార్ లో పార్లమెంటు సభ్యుల ఇళ్ళకే రక్షణ లేకపోతే సామాన్యుల ఇళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఘటనపై ఎంపీ గిరిరాజ్ స్పందిస్తూ ఏమేమి చోరీకి గురయ్యాయన్నది ఇక్కడ ముఖ్యం కాదని, ఓ ఎంపీ ఇంట్లోకి పట్టపగలే దొంగలు ప్రవేశించడం చూస్తుంటే శాంతిభద్రతలు ఏరీతిలో ఉన్నాయో నేరగాళ్ళ అరాచకత్వం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అక్కడున్న ప్రభుత్వం తీరు ప్రజలకు అద్దం పడుతుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more