(Image source from: trs mps slogans against polavaram ordinance in lok sabha)
మంగళవారం ప్రారంభమైన లోక్ సభలో కేంద్రమంత్రి సదానందగౌడ రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం... కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్డినెన్స్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్రం ప్రతిపాదించిన సవరణలను రాజ్ నాథ్ సింగ్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ వైపు బదిలీలు చేసినట్టు పేర్కొన్నారు.
దీంతో టీఆర్ఎస్ ఎంపీలు ఈ ఆర్డినెన్స్ పై గొడవకు దిగారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణాలోని వుంచాలని కోరుతూ టీఆర్ఎష్ నేతలు ఆర్డినెన్స్ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వీరికి మద్దతుగా ఒడిశా, ఛత్తీస్ గడ్ సభ్యులు కూడా ముందుకు రావడంతో సభ మొత్తం గందరగోళ పరిస్థితిలో మునిగిపోయింది.
తొలుత వాయిదా పడిన అనంతరం... ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణపై చర్చలు మొదలయ్యాయి. అయితే టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ఆర్డినెన్స్ పై నిరసన వ్యక్తం చేస్తూ లోక్ సభలో నినాదాలు చేయడం మానలేదు. టీఆర్ఎస్ నేతలు, వారికి మద్దుతుగా ముందుకు వచ్చిన నేతలందరూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టశారు. వీరితోపాటు ప్రతిపక్ష నేతలు కూడా ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more