ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ ఎక్కడా అని తర్జనభర్జన పడుతున్న సమయంలో శివరామ కృష్ణ కమిటీ 46550 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం గుర్తించినట్లుగా సమాచారం.
ఆ ప్రదేశం గుంటూరు జిల్లాలో 22650 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 24900 ఎకరాలు ఉండవచ్చని అంచనా. ఆ ప్రదేశంలో అటవీ ప్రాంతం సుమారు 20000 ఎకరాలు. అయితే దాన్ని డి నోటిఫై చెయ్యటానికి రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వాధికారాలు ఇచ్చేవుంది.
కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్, నూజివీడు, బాపులపాడు, గన్నవరం, కంచిక చర్ల, నందిగామ, వుయ్యూరు, కంకిపాడు ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో తుళ్ళూరు, తాడికొండ, అమరావతి,
పెదకూరపాడు, సత్తెనపల్లి, మేడికొండూరు, ఫిరంగిపురం, ఎడ్లపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, కొల్లిపర ఈ రాజధాని ప్రాంతం పరిధిలోకి వస్తాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more