డబ్బా వాలాలు రేటు పెంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకులతో పాటు అన్ని ధరలు పెరిగాయని దీంతో తమకు వేరే మార్గం లేదని డబ్బా వాలాలు చెబుతున్నారు. తమ డెలివరీ కాస్ట్ ను రూ.100కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించి జరిగింది. తమ నిర్ణయానికి కస్టమర్లు సహకరించాలని వారు కోరుతున్నామని, ముంబాయి వాసులంతా తమకు అండగా నిలవాలని రిక్వెస్ట్ చేయటం చాలా ఆశ్చర్యంగా ఉంది.
125 ఏళ్ల చరిత్ర ఉన్న డబ్బా వాలాలు ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి కారణం వారు కష్టపడి దాని తగిన ఫలితం దక్కకపోవటంతో వారు ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. దీంతో తమ డబ్బా వాలాలూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకు…ప్రస్తుతం ఉన్న సంక్షోభం నుంచి వారు బయట పడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్బా వాలాల అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ రఘనాథ్ మెడ్గే చెప్తున్నారు.
ప్రస్తుతం ట్రాన్స్ పోర్టుతో పాటు అన్ని రకాల ధరలు పెరిగాయని..డబ్బా వాలాల కనీస జీవితం గడవాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు మెడ్గే. ఇక నుంచి ప్రతి ఏడాది తమ కాస్ట్ కొంచెం కొంచెం పెరుగుతోందన్నారు.
గత 125ఏళ్లుగా డబ్బావాలా వ్యాపారం సాగుతోందని…రోజుకు లక్షల మందికి లంచ్ బాక్సులు ట్రాన్స్ పోర్టు జరుగుతోందని ఆయన తెలిపారు. 5వేల మంది డబ్బాల వాలాల జీవితం సాఫీగా సాగేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని..ప్రజలే అర్ధం చేసుకోవాలని కోరుతున్నామన్నారు మెడ్గే.
డబ్బా వాలాలు తీసుకెళ్తే లంచ్ బాక్సులు ఎప్పుడూ మిస్ కావు..కరెక్ట్ గా ఎవరి లంచ్ బాక్స్ వారికే ఇస్తుంటారు. 80లక్షల లంచ్ బాక్సుల్లో ఒక్కటో,రెండో మిస్ అవుతాయంట. ఈ బిజినెస్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. విదేశాలకు చెందిన ప్రిన్స్ ఛార్లెస్, రిచర్డ్ బ్రాన్సన్ కూడా డబ్బా వాలాల బిజినెస్ కు అభిమానులే. గ్లోబల్ బిజినెస్ స్కూళ్లలో డబ్బా వాలాల ఆపరేషన్లు గురించి సబ్జెక్టు కూడా ఉంది.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more