తెలంగాణా శాసనమండలి ఛైర్మన్ గా స్వామి గౌడ్ ఎన్నికయ్యారు. ఆయనకు డెప్యూటీ సిఎంలు, పలువురు నాయకులు అభినందనలు తెలియజేసారు. మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ లు కూడా స్వామి గౌడ్ ని ఈ సందర్భంగా అభినందించారు.
ఈరోజు జరిగిన ఛైర్మన్ ఎన్నికలనుంచి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వైదొలగటంతో శాసనమండలి ఛైర్మన్ ఎన్నికలలో 21 వోటర్లు వోటు వెయ్యగా ఆ 21 స్వామి గౌడ్ కి అనుకూలంగానే పడ్డాయి.
శాసన మండలిలో తెరాస ఎమ్మెల్సీ సుధాకర రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ల మధ్య తోపులాట జరిగింది. ఛైర్మన్ ఎన్నికలను అప్రజాస్వామ్య పద్ధితిలో నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పార్టీ తరఫున ప్రకటించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more