సీమాంద్ర ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వటంతోపాటు తెలంగాణతో ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించటానికి అవసరమైన ఆన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేత్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన పర్యవసానంగా తలెత్తిన వివిధ సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కేబినెట్ కార్యదర్శితో సంప్రదించారు.
ప్రత్యేక కేటగిరి హోదా విషయంలో అనుమానాలకు తావులేదని క్యాబినెట్ కార్యదర్శి స్పష్టం చేశారు. క్యాబినెట్ కార్యదర్శితోపాటు ఆయన పెట్రోలియం రసాయనాలు, మానవ వనరుల అభివృద్ధి శాఖకు చెందిన కార్యదర్శులతో సమావేశమయ్యారు.
కాకినాడ-విశాఖ మధ్య పెట్రోలియం కారిడార్ను నిర్మించటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కృష్ణారావు కోరారు. సీమాంధ్రలో ఐఐఎం, ఐఐటిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మానవ వనరుల అభివృద్ధిశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more