సీమాంద్ర రాజధాని ఎక్కడ అనేది టిడిపి నేతలు ఖచ్చితంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడా? అన్న సందేహాన్ని పటాపంచలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓ విషయాన్ని వెల్లడించారు.చంద్రబాబు సీఎంగా గుంటూరులో ప్రమాణ స్వీకారమే ఇందుకు కారణమని అన్నారు.
విజయవాడ, గుంటూరు నగరాల మధ్యే రాజధానిని ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సీమాంధ్రలోని విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది.
అందులోనూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉన్నందున ఈ పార్టీ నిర్ణయం కీలకం కానుంది. మొత్తానికి మోదుగుల చెప్పినదాన్ని దీన్నిబట్టి చూస్తే రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యే రానున్నట్లు తెలుస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more