కల్వకుర్తి నియోజకవర్గంలోని జూపల్లి లో ఇవిఎమ్ పనిచెయ్యకపోవటంతో అక్కడి ఎన్నికల ఫలితాలు తెలియలేదు. పనిచెయ్యని 119 వ నంబర్ బూత్ లోని ఇవిఎమ్ లోని ఫలితాలను పక్కకు పెడితే, అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 157 వోట్ల ఆధిక్యంలో ఉండటంతో జూపల్లిలోని ఫలితాలు అనివార్యమయ్యాయి.
దీని కారణంగా కల్వకుర్తిలో ఫలితాలను ఎన్నికల అధికారులు నిలిపివేసారు.
ఆ ఇవిఎమ్ ని స్ట్రాంగ్ రూంలో భద్రపరచి పరిస్థితిని ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేసి వారి నిర్ణయాలను కోరారు. మరమ్మతులు చేసి పనిచేయించటానికి వెళ్ళిన సాంకేతిక నిపుణుల మాట కూడా ఆ ఇవిఎమ్ వినకపోవటంతో, తప్పనిసరై జూపల్లిలో రిపోలింగ్ జరిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more