కాచిగుడా-గుంటూరు-కాచిగుడా డబల్ డెకర్ ఎసి రైలు సర్వీస్ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది. ఇది దక్షిణ మధ్య రైల్వేలో తొలి డబల్ డెకర్ రైలు. ఈ రైలు వారానికి రెండు సార్లు కాచిగుడా-గుంటూరు, కాచిగుడా-తిరుపతికి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ సర్వీస్.
మే 13 న ప్రారంభమౌతున్న కాచిగుడా-గుంటూరు సర్వీస్ ఉదయం మంగళవారం శుక్రవారాలలో 5.30 కి కాచిగుడా నుంచి బయలుదేరి గుంటూరుకి 10.40 కి చేరుతుంది. ఈ రైలు మళ్ళీ గుంటూరులో 12.45 కి బయలుదేరి కాచిగుడా స్టేషన్ కి 17.55 కి చేరుకుంటుంది.
మే 14 న బయలుదేరే కాచిగుడా-తిరుపతి సర్వీస్ బుధవారం, శనివారాలలో ఉదయం 6.45 కి బయలుదేరి తిరుపతికి 18.15 కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం, ఆదివారం తిరుపతిలో ఉదయం 5.45 కి బయలుదేరి కాచిగుడా 17.15 కి చేరుకుంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more