ఇప్పటి వరకు మనకు చైనా బజార్, చైనా వస్తువులు, చైనా మెబైల్స్ రంగు రంగుల రూపంలో చైనా మాల్ మన ఇండియాన్ మార్కెట్లో కోట్ల రూపాయాల బిజినేస్ చేసుకుంటుంది. ఇండియాన్ కరెన్సీతో చైనా దేశం బాగుపడుతుంది. ఇప్పటి వరకు మన వాళ్లు 65 % చైనా వస్తువులనే వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరోకటి వచ్చి చేరుతుంది. అదే చైనా ఉల్లి. ఇక్కడ మన ఉల్లి దెబ్బకు .. మన వారికి కన్నీళ్లు వస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యలు నలిగిపోతున్నారు. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ విపక్షాలు మండిపడుతున్నారు.
దేశంలో ఉల్లి ధర భగ్గుమంటుంది. ఢిల్లీలో కిలో ఉల్లి ధర 100 రూపాయలు ఉంది. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్పవార్ మాట్లాడుతూ ధరలను తగ్గించేందుకు చైనా నుంచి ఉల్లి దిగుమతికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు మూడు వారాల్లో ఉల్లి ధరలు దిగిరానున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా ఉల్లి నిల్వ చేసిన వారిపై ఖటిన చర్యలు తీసుకుంటామని పవార్ స్పష్టం చేశారు.
ఇటీవల ఒక సర్వే ప్రకారం ఉల్లి ధరలు పెరగటానికి కారణం .. కేవలం వ్యాపారస్తులే కారణం అని తేల్చిపారేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నాయకుల్లో, కేంద్ర నాయకుల్లోని చలనం వచ్చింది. ఉల్లి ధరలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయటం జరిగింది. వెంటనే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ రంగంలోకి దిగి చైనా ఉల్లిని ఇండియాన్ మార్కెట్లో తెస్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చైనా వస్తువులకు అలవాటు పడిపోయిన మనకు ఇక నుండి చైనా ఉల్లికి దసోహం కాక తప్పదేమో.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more