ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలను (కోల్ గేట్) బొగ్గు స్కాం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. బొగ్గు కేటాయింపుల్లో భారీ అవకతవకలు ఉన్నాయని కాగ్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ప్రతిపక్షాలు ప్రభుత్వం పై దాడికి దిగడమే కాకుండా, ప్రధాని రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. అయితే దీని పై స్పందించిన ప్రధాని కాగ్ నివేదికకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే ప్రశ్నే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న గొడవ పై ప్రధాని మండిపడ్డారు. కోల్ గేట్ స్కాంని ఆధారంగా చేసుకొని ప్రధాన ప్రతిపక్షం అయిన బీజేపీ దుష్ప్రచారం చేస్తుందన, 2014లోపే అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుందని, అందుకోసమే పార్లమెంట్ సమావేశాలను బీజేపీ సాగనివ్వడం లేదని ప్రధాని విపక్షాల పై ధ్వజం ఎత్తారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more