Pranab mukherjee to start campaign tomorrow

He will visit Hyderabad and Bangalore the next day. Mukherjee will visit Uttar Pradesh on July 3 where BSP supremo Mayawati is hosting a lunch in his honour.

Pranab Mukherjee to start campaign tomorrow.gif

Posted: 06/30/2012 08:00 PM IST
Pranab mukherjee to start campaign tomorrow

దేశ ప్రథమ పౌరుని ఎన్నికల్లో యుపిఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న ప్రణబ్ ముఖర్జీ ప్రచారం ముమ్మనం చేశారు. ఇందులో భాగంగానే ఆయన ఆదివారం నగరానికి రానున్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాంనబీ అజాద్, వాయలార్ రవి వస్తున్నారు.రేపు ఉదయం 10-30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. తార్వాత 11-30 గంటలకు జూబ్లీ హాల్‌లో సీఎప్పీ సమావేశంలో ప్రణబ్ ప్రసంగిస్తారు. అనంతరం ఆయన ఇక్కడి నుంచి బెంగుళూరు బయలుదేరి వెళతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bsy loyalists take a step back
Bjp leader vidyasagar rao comments on telanagana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more