Railway budget

Railway Budget 2012-13 fallout: Mamata Banerjee writes to Manmohan Singh, asks him to sack railway minister Dinesh Trivedi

Railway Budget 2012-13 fallout: Mamata Banerjee writes to Manmohan Singh, asks him to sack railway minister Dinesh Trivedi

Railway01.gif

Posted: 03/16/2012 10:36 AM IST
Railway budget

 Mamata Banerjee writes to Manmohan ...

కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మన్మోహన్‌ ఎటువంటి వెనుకడుగు వేయరని నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రైల్వే మంత్రి దినేష్‌ త్రివేది అంశంలో తృణమూల్‌ మరింతగా పట్టుపడితే తాను ఏ మాత్రం వెనకడుగు వేయనని స్పష్టం చేశారు. త్రివేదిని మార్చక తప్పదని ఒత్తిడి చేస్తే తప్పక తొలగిస్తానని అంటున్నారు. అయితే రైల్వే శాఖ ఎవరికి ఇస్తారన్నది 120 కోట్ల ప్రశ్న. ఇదిలా ఉండగా, రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నప్పుడు ప్రధాని ఉదాసీనంగా ఉండిపోయి, ముఖంలో ఏ చిరునవ్వును కనిపించనీయలేదు. ఇది గమనించిన పాత్రికేయుల ఊహ, నేటి ప్రధాని కఠిన వైఖరితో నిజం అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee reaches parliament
Trs mp vijayshanthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more