కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మన్మోహన్ ఎటువంటి వెనుకడుగు వేయరని నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రైల్వే మంత్రి దినేష్ త్రివేది అంశంలో తృణమూల్ మరింతగా పట్టుపడితే తాను ఏ మాత్రం వెనకడుగు వేయనని స్పష్టం చేశారు. త్రివేదిని మార్చక తప్పదని ఒత్తిడి చేస్తే తప్పక తొలగిస్తానని అంటున్నారు. అయితే రైల్వే శాఖ ఎవరికి ఇస్తారన్నది 120 కోట్ల ప్రశ్న. ఇదిలా ఉండగా, రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ప్రధాని ఉదాసీనంగా ఉండిపోయి, ముఖంలో ఏ చిరునవ్వును కనిపించనీయలేదు. ఇది గమనించిన పాత్రికేయుల ఊహ, నేటి ప్రధాని కఠిన వైఖరితో నిజం అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more