ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ఉనికిని చాటుకుంటూ అగ్రరాజ్యం అమెరికా మొదలుకుని ఏకంగా రెండు వందలకు పైగా దేశాలలో తన ఉద్దృతిని కోనసాగించి ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల మందిని కబళించివేసింది. దీంతో యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా పేరు చెప్పగానే భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడి నుంచి ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో కనిపించని శత్రువుతో ప్రపంచ ప్రజలు యుద్దం చేస్తున్నారు. పలు దేశాలు లాక్ డౌన్ అంటూ ప్రజల జీవనాన్ని స్థంభింపజేశాయి. దీంతో అనేక మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా వైరస్ప్రభావంతో బయటకు వెళ్లిన వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధన కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు ప్రభుత్వాలు పెట్టాయి.
ఇక మరికోన్ని దేశాల్లో మాస్క్ దరించకపోతే వెయ్యి రూపాయల జరిగానాలు కూడా విధించాయి, ఈ నేపథ్యంలో ఎన్ 85, డబ్యూ 95, ఎన్ 35 ఇలా అనేక మాస్క్ లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే కేవలం చేతులు కడుక్కోవడం, శాసిటైజర్లు రాసుకోవడంతో మాస్క్ లు ధరించడంతో కరోనానను అడ్డగించిన అది కొంతవరకు మాత్రమేనని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కరోనా వైరస్ కేవలం ముక్కు, నోటి, కళ్ల ద్వారా మాత్రమే వ్యక్తుల నుంచి వ్యక్తులకు సంక్రమిస్తుందని మాత్రమే తెలిసిన మనకు ఇక మరో మార్గం ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అదే కర్ణములు (చెవులు).
ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్ జామా (జేఏఎంఏ)లో ప్రచురితమయ్యాయి. కొవిడ్-19 కారణంగా మృత్యువాత పడిన ముగ్గురు వ్యక్తులపై జరిపిన ఈ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. వారి మధ్య చెవి లోపల, తల మాస్టాయిడ్ ప్రాంతంలో వైరస్ ఉనికిని గుర్తించారు. మాస్టాయిడ్ అనేది చెవి వెనక ఉన్న ఓ బోలు ఎముక. మృతదేహాల నుంచి మాస్టాయిడ్లను తొలగించి, వారి మధ్య చెవుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షించగా ఈ విషయాలు వెల్లడైనట్టు అధ్యయనకారులు తెలిపారు. ‘‘సార్స్-కొవ్-2 వైరస్ ఉనికి మధ్య చెవి, మాస్టాయిడ్లో ఉన్నట్టు అధ్యయనంలో స్పష్టమైంది’’ అని అధ్యయనం వివరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more