No new coronavirus cases reported in Telangana తెలంగాణలో 766కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..

No new coronavirus cases reported in telangana as of 5 00 pm apr 17

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

No new coronavirus cases were reported as of 5:00 PM on Apr 17 in Telangana, according to data released by the Ministry of Health and Family Welfare. This brings the total reported cases of coronavirus in Telangana to 766.

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, 48 గంటల్లో 116 కేసులు

Posted: 04/17/2020 06:00 PM IST
No new coronavirus cases reported in telangana as of 5 00 pm apr 17

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం రాత్రి నుంచి ఉదయం వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని తెలంగాణలో గత రెండు రోజులుగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇవాళ కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. గడిచిన 48 గంటల్లో 116 కేసులు నమోదవడం అందోళన రేగిస్తోంది, క్రితం రోజున నమోదైన 50 కేసుల్లో అన్ని హైదరాబాద్ మహానగరానికి చెందినవే కాగా, తాజాగా కూడా మరిన్న కేసులు హైదరాబాదులోనే నమోదయ్యాయి.,

ఈ రోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 30 హైదరాబాదులోనే నమోదు కాగా, సూర్యపేట జిల్లాలో ఇవాళ తాజాగా మరో 15 కేసులు నమోదుకాగా, మిగతా వివిధ జిల్లాలో నమోదయ్యాయి. ఇక తాజాగా ఇప్పటి వరకు గ్రీప్ జోన్ గా వున్న మంచిర్యాలలో కూడా తొలి కరోనా కేసు ఇవాళ నమోదైనట్టు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణా రెడ్డి వెల్లడించారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు పది కేసులు నమోదు కాగా, ఇవాళ ఉదయం తాజాగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసులు సంఖ్య 54కు చేరిందని అన్నారు.

ఇవాళ తాజాగాగా నమోదైన కేసులలో గద్వాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు డీఎంహెచ్ఓ శశికళ వెల్లడించారు. ఇక అదిలాబాద్ లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 14కు చేరిందన్నారు. కర్నూలు వైద్యుడి వద్ద చికిత్స పొందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్టు తెలిపారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు 30 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కమీషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు,  కరోనా సోకిన వారిని కదిసిన వ్యక్తులను కూడా వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు.

కాగా, 766 మందిలో ఇప్పటి వరకు 133 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారని .. ఇక ఈ వ్యధి బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 531గా వుంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 18 మంది మహమ్మారి బారిన పడి అసువులు బాయగా, చికిత్స పొంది నయమైనవారి సంఖ్య కూడా తెలంగాణలో అధికంగానే వుంది. మొత్తంగా  133 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 766 కరోనా కేసులలో అధికంగా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులోనే నమోదు కావడం గమనార్హం. నగరంలో ఏకంగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles