రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాళాశాల విద్యలే విద్యర్థులను ఆత్మహత్యలపైవు ఉసిగొల్పుతున్నాయని అరోపణలు వచ్చిన క్రమంలో తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుల తీవ్ర ఒత్తడి భరించలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ లో రూమ్ నెంబర్ 159లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీంతో విద్యార్థి బౌతికకాయాన్ని అతని స్వస్థలం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని దౌలాపూర్ తరలించారు.
అయితే ‘‘చదువులో తాను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటున్నానని.. ఇక తాను ఈ ఒత్తడిని భరించలేనని.. తనకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని వుందని.. అందరినీ విడిచి వెళ్తున్నందుకు బాధగా వుందని, అమ్మ నన్ను క్షమించు’’ అని పేర్కొంటూ మురళి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఈ సూసైడ్ నోట్ ను అతని స్నేహితులు కూడా చదివారని వారు చెబుతున్నారు. కాగా, నిరుద్యోగ సమస్యే మురళి ఆత్మహత్యకు కారణమని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలంయలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువతున్న మురళి ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిషలు కష్టపడి చదివాడని, అయినా ఉద్యోగం రావడం లేదని మనస్థాపంతో తనువు చాలించాడని మిత్రులు అరోపిస్తున్నారు. అతని బౌతికకాయం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యతో అత్మహత్యకు పాల్పడటంతో బంగారు తెలంగాణ అంశాన్ని ప్రశ్నిస్తున్నట్లుందని పలువురు రాజకీయ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. పలువురు ఉస్మానియా విద్యార్థులు కూడా మురళి స్వగ్రామంలో జరుగనున్న అంత్యక్రియల కసం హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more