నెస్ట్లీ ఇండియా సంస్థ ద్వారా తయారవుతున్న మ్యాగీ నూడుల్స్ కు మళ్లీ చిక్కుల్లో పడింది. మరోమారు ల్యాబ్ టెస్టుల్లో విఫలం చెందింది. అంతేకాదు.. ఈ అంశంలో భారీ జరిమానాను కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో గల అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు నెస్ట్లీ సంస్థతో పాటు సంస్థ తరపున డిస్ట్రబ్యూషన్ తీసుకున్న రెండు ఏజెన్సీలతో పాటు.. వాటిని అలాగే విక్రయించిన ఇద్దరు రీటైలర్లకు కూడా న్యాయస్థానం జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ మ్యాగీ న్యూడుల్స్ శాంపిల్స్ ను సాధారణ జరిగే అహార న్యాణ్యత ల్యాబ్ టెస్టుల్లో మరోమారు విఫలమైంది. 2015లో ఏడు శాంపిల్ లను సేకరించిన అధికారులు అప్పుడే లక్నోలోని ల్యాబ్ కు టెస్టింగ్ కోసం పంపారు. కాగా దీనిపై నివేదిక మాత్రం 2016లో వచ్చింది. నివేదికలో వచ్చే క్రమంలో దీనిపై ఏడు కేసులు కూడా షాజహాన్ పూర్ న్యాయస్థానంలో దాఖలయ్యాయి. రిపోర్టులలో అహార న్యాణత్య జరిపిన అధికారులు మ్యాగీ నూడుల్స్ లో నాణ్యతా ప్రమాణాలు అంతగా లేవని తేల్చింది.
దీంతో ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పును వెలువరిస్తూ నెస్ట్లీ ఇండియా సంస్థకు రూ. 45 లక్షలు , డిస్ట్రిబ్యూటర్లు రూ.11 లక్షలు, రీటైల్ అమ్మకం దారులకు రూ. లక్ష చోప్పున ఇద్దరికీ జరిమాన విధించారు. అయితే ఈ ఘటన మాత్రం తాజాగా చోటుచేసుకన్నది కాదు. 2015లో మ్యాగీ నూడుల్స్ లో సీసం వాడకం అధికంగా వుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏకంగా ఐదు నెలల పాటు మ్యాగీ నూడుల్స్ పై నిషేధాన్ని విధించిన క్రమంలో చోటుచేసుకున్నదే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more