మార్కండేయ కట్జూ ఈ పేరు వింటేనే మీడియా ఉలిక్కి పడుతుంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ అయిన ఈ పెద్దాయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఎదురుచూస్తుంటుంది. అంతేకాదు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన ఈయన ఆ టైంలో మీడియాను ఓ ఆట ఆడుకున్నారు. అంతేనా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కత్తి లాంటి ఫిగర్ అని, ఆమె రాష్ట్రపతి అయితే బావుంటుందని పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు పలువురు మహిళా నేతలను ఉద్దేశించి అనేక సందర్భాలలో స్పైసీ కామెంట్లు ఎన్నో చేశాడు. అలాంటాయన తాజాగా మరోసారి తనదైన శైలిలో వివాదంలోకి ఎక్కారు.
పవితమైన రంజాన్ మాసంలో ముస్లింలు అపవిత్రమైన పనులకు పాల్పడొద్దంటూ సంచలన వ్యాఖ్యలు రేపారు. సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దంటూ ముస్లింలను కోరారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ పేజీలో రాసి, విపులంగా ఆయా ఫోటోలతో కూడిన లింకును ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఒక మహిళ తన బురఖాను పక్కకు తీసి, వక్షోజాలు చూపిస్తూ నగ్నంగా కాబా పైన నిల్చున్న ఫొటో ఒకటి, ఇంకోటి ఇద్దరు అమ్మాయిలు పూర్తి నగ్నంగా బీచ్లో పడుకుని ఉన్నదానిని పోస్ట్ చేశారు. రెండోదానికి 'ఇది రంజాన్. బికినీలు వేసుకోవద్దు' అనే కేప్షన్ పెట్టారని కట్జు సవివరంగా తెలియజేశారు.
చివర్లో ట్విట్టర్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ హెచ్చరించారు. అంతేకాదు ఇలాంటి ట్వీట్లు చూసి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకావద్దని ముస్లింలను ఆయన కోరారు. ఇలాంటివాటిని పట్టించుకోకుండా వదిలేయాలని, కావాలనే కొంతమంది రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుంటారని తెలిపారు. కాగా, వారుపెడితే పెట్టారు కానీ వాటిని మీరెందుకు చూశారు? చూస్తే చూశారు మళ్లీ దాన్ని రీపోస్ట్ ఎందుకు చేశారంటూ ట్వీట్ల వర్షం కురిపించారు. దీంతో ఆయన వెంటనే ఆయా ఫోటోలను తొలగించారు. గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేసినందుకే ఫేస్ బుక్ లో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన కొద్దిరోజలు ఆయన ఫేస్ బుక్ మొహం చూడలేదు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more