చంకలో మేక పిల్లను పెట్టుకుంటే తల్లి మేక ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇది మనం రోజూ చూసే ఘటన. ఇక్కడ ఒక్కటే సూత్రం. పెంటిమెంట్ కారణంగా రిస్క్ తగ్గుతుంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సూత్రాన్ని బాగా వంటపట్టించుకున్నారు. కాబట్టే తాజాగా సూపర్ ప్లాన్ వేశారు. అదేంటంటే వేరే పార్టీ నుండి వలసలను ఆహ్వానించడమే కాకుండా 24 గంటలు పార్టీ తలపులను బార్లా తెరిచి ఉంచుతున్నారు. అయితే తాజాగా జరుగుతున్న వలసల వెనుక కేసీఆర్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే తమ కన్నా తమ కొడుకుల భవిష్యత్తులను ఆలోచిస్తున్న సీనియర్ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్. కొడుకులకు రాజకీయ భవిష్యత్తునె ఆశగా చూపుతూ కేసీఆర్ వేస్తున్న ఎత్తుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. తాజాగా డిఎస్ కాంగ్రెస్ కు చెయ్యచ్చి కారెక్కుతున్నారు. అయితే డిఎస చేరిక వెనుక డిఎస్ కొడుకు సంజయ్ కోణం ఉందని తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా నుండి మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పని చేసిన డిఎస్ తన కొడుకు సంజయ్ రాజకీయ భవిష్యత్ మీద దృష్టి పెట్టారు. నిజామాబాద్ మేయర్ గా పని చేసిన సంజయ్ కు భవిష్యత్ లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు డిఎస్. అందుకే హస్తానికి చెయ్యిచ్చి కారెక్కుతున్నారు. అలాగే జానారెడ్డి కొడుకు రఘురెడ్డి కోసం కారెక్కుతారని సమాచారం. ఇలా ఒక్కరు ఇద్దరు కాకుండా ఎనిమిది మంది సీనియర్ నాయకుల కొడుకులను టార్గెట్ గా చేసి పావులు కదుపుతున్నారు కేసీఆర్.
కేసీఆర్ టార్గెట్ గా అనుకుంటున్న వ్యక్తులు..
1.డిఎస్ కొడుకు సంజయ్
2.జానా రెడ్డి కొడుకు రఘు రెడ్డి
3.ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్
4.దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తమ్ రెడ్డి
5.సబిత రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి
6.ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి
7.సురేష్ రెడ్బి కొడుకు అమిత్ రెడ్డి
8.మర్రిశశిధర్ రెడ్డి కొడుకు ఆదిత్యరెడ్డి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more