దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జి కుంభకోణంలో మన్మోహన్ సింగ్ కు కాస్త బాసటగా సిబిఐ వాదించింది. యుపిఎ ప్రభుత్వంలో నాటి టెలికాం మంత్రిగా పనిచేసిన ఎ.రాజా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను తప్పదోవపట్టించారని సిబిఐ కోర్టుకు వివరించింది. స్పెక్ట్రమ్ కు సంబందించి రాజా మన్మోహన్ కు తప్పుడు వివరాలను వెల్లడించారని, ఫలితంగా కొన్ని అర్హత లేని కంపెనీలకు లాభాలు వచ్చాయని సిబిఐ వాదించింది. ఈ కేసులో ప్రభుత్వం దాదాపు31 వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని కూడా సిబిఐ పేర్కొంది. స్వాన్ టెలికాం ప్రవేట్ లిమిటెడ్, యునిటెక్ వైర్ లెస్ లాంటి అర్హత కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగినట్లు సిబిఐ కోర్టుకు వివరించింది.
నాటి ప్రధాని మన్మోహన్ తో పాటు టెలికాం మంత్రి ఎ.రాజా, కళిమొని, టెలికాం శాఖకు సంబందించిన కొందరు అధికారులు, స్పెక్ట్రమ్ లో పాల్గొన్న కొన్ని కంపెనీలకు చెందిన అధిపతులను సిబిఐ దర్యాప్తు చేసింది. 20102 లో2జి స్పెక్ట్రమ్ కు చెందిన 122 లైసెన్స్ లను అర్హత లేని కంపెనీలకు కేటాయించడం వల్ల దాదాపు 31 వేల కోట్ల రూపాయల నష్టం కలిగింది. ఈ కేసులో 154 సిబిఐ సాక్షులను విచారించింది. అందులో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, టీనా అంబానీ, నీరా రాడియా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే బొగ్గు కుంభకోణంలో సిబిఐ నుండి నోటీసులు అందుకున్న మన్మోహన్ సింగ్ తాజాగా స్పెక్ట్రమ్ కేసులో మాత్రం సిబిఐ కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more