మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ కుమారుడు, ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో నిందితుడైన శైలేశ్ యాదవ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.. తన తండ్రి అధికార నివాసంలోనే ఆయన చనిపోయారు. 2013లో సంచలనం సృష్టించిన ఎంపీపీఈబీ (మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, అధికారుల ప్రమేయం ఉందని, వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలను తమవారికి కట్ట బెట్టేందుకు, ముందే ప్రశ్నా పత్రాలు లీక్ చేయించడం దగ్గర్నుంచి, ఇంట ర్వ్యూల వరకూ అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. ఇవాళ ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలో అతడి మృతదేహం బయటపడింది.
శైలేష్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి కొంత ఒత్తిడితోనే వున్నారని కుటుంబ సన్నహితుడు సత్యదేవ్ త్రిపాఠి అన్నారు. సుమారు 50 ఏళ్ల వయస్సున్న శైలేష్ యాదవ్ మాల్ ఎవెన్యూ ప్రాంతంలోని తన తండ్రి అధికార నివాసంలోనే మరణించి పడివున్నాడని గౌతమ్ పల్లి పోలిస్ స్టేషన్ ఇంచార్జ్ వీరేందర బాహదూర్ ఇందులో గవర్నర్ రాంనరేష్ యాదవ్ కొడుకు పేరు రావడంతో, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఎవరు ఎత్తిడి చేసినా పదవికి రాజీ నామా చేయనని అప్పట్లో గవర్నర్ రామ్నరేశ్ యాదవ్ తేల్చి చెప్పారు.
తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న వార్త తెలియడంతో గవర్నర్ రాంనరేష్ షాక్కు లోనయ్యారు. హఠాత్తుగా మరణవార్త తెలియగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇదే కుంభకోణంలో మరో నిందితుడిగా వున్న గవర్నర్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు తెలిపారు..ఇటీవలె మధ్యప్రదేశ్లో బయటపడిన పబ్లిక్ ఎగ్జాం కుంభకోణంలో శైలేష్ యాదవ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇది మరింత వివాదాస్పదమై విపక్షాల నిరసనలు తీవ్రమయ్యాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more