ఢిపెండింగ్ ఛాంపియన్లు లీగ్ దశలో ఐదు వరస విజయాలతో దూసకెళ్లిన టీమిండియా.. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ 150 పరుగులను సాధించింది. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న టీమిండియా కష్టాల్లో నుంచి బయట పడేసే పనిని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి, సురేష్ రైనాలు భుజానికి కెత్తుకున్నారు. .న్యూజీలాండ్ లోని అక్లాండ్ వేదికగా పసికూన బింబాబ్వే తో జరుగుతున్న మ్యాచ్ లో టాప్ ఆర్డర్ తడబడి.. నాలుగు విక్కెట్లను కోల్పోయింది. జింబాబ్వే నిర్ధేశించిన 288 పరుగల లక్ష్య చేధనలో టీమిండియా 150 పరుగులు సాధించింది కెప్టెన్ ధోని మూడు ఫోర్లతో 25 పరుగులు సాధించగా, సురేష్ రూనా 2 ఫోర్లు, రెండు సిక్స్ లతో హాఫ్ సెంచరికీ (45) చేరువలో వున్నాడు.
చతర వేసిన ఆరవ ఓవర్ లో ఓపెనర్ల విక్కెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాగా, అదే ఓవర్ లో ఐదవ బందికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ విక్కెట్ కోల్పయి కష్టాల్లో పడింది. ఆ తరువాత 16 ఓవర్లో అజ్యింక రహనే విక్కెట్ ను కొల్పోయింది. లేని పరుగు కోసం పరుగెత్తి విఫలమై రహానే రన్ అవుట్ అయ్యి వెనుదిరిగాడు. టీమిండియా సరిగ్గా నిలదొక్కుకుని అడుతుందన్న సయమంలో 22 వ ఓవర్ లో విరాట్ కోహ్లీ ఔలయ్యాడు. రజా వేసిన సాధారణమైన బంతిని స్లీప్ చేయబోయాడు. అది మిస్సై వికెట్లకు తగలడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంచనాలకు మించి బింబాబ్వే బౌలర్లు రాణిస్తుండటంతో టీమిండియా తడబాటుకు గురైంది. ప్రస్తుతం సురేష్ రైనా, కెప్టెన్ ధోణి క్రీజ్ లో వుండగా, భారత్ 150 పరుగులను సాధించింది. భారత్ 33. 3 ఓవర్లలో 150 పరుగులు సాధించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more