భారతీయ జనతా పార్టీ ఈ రోజు మమతా బెనర్జీ రాజ్యం పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ర్యాలీతో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది.
భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మోదీతోపాటుగా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఆయన మధ్యాహ్నానికి కోలకతా విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్ లో రేస్ కోర్స్ హెలిప్యాడ్, అక్కడి నుండి బ్రిగేడ్ గ్రౌండ్స్ లోని సభాస్థలి కి కారులో చేరుకుంటారు.
ఈ సందర్బంగా కోల్ కతాలో భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. అందులో భాగంగా గుజరాత్ పోలీసులు, జాతీయ భద్రతా దళాలు కూడా కోలకతాలో మోహరించివున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సిసి కేమెరాలను అమర్చి పోలీసులు అప్రమత్తతంగా ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more