రాజ్యసభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా 55 సీట్లుండగా రాష్ట్రంలో 6 రాజ్య సభ స్థానాలకు పోటీలు జరుగుతాయి.
ఫిబ్రవరి 7 న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లను వేయటానికి జనవరి 21 నుంచి 28 వరకు సమయాన్ని ప్రకటించటం జరిగింది. జనవరి 29 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవటానికి ఆఖరు తేదీ జనవరి 31.
నామినేషన్లతో పాటు అభ్యర్థులు రూ.10000 జమానతుగా కట్టవలసివుంటుంది. ఈ సొమ్ము షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులవారికి రూ.5000 మాత్రమే.
రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసన సభ ఎన్నుకుంటుంది. ఈ విధంగా పరోక్షంగా జరిగే రాజ్యసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 18 సీట్లను కేటాయించగా అందులో రిటైరై ఖాళీ అవుతున్న 6 సీట్లకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more