ఈశాన్య చైనాలోని హైలాంగ్ జియాంగ్ రాష్ట్రంలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం సంభవించి పదిమంది వృద్ధులు మరణించారు. హైలూన్ నగరంలోని లియన్ హే సీనియర్ నర్సింగ్ హోం ఇన్ పేషెంట్ వార్డులో జరిగిన ఈ ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాదం జరిగే సమయానికి ఇన్ పేషెంట్ బ్లాకులో 32 మంది వృద్ధులున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎలాంటి సంపాదన లేని వృద్ధుల కోసం ఈ ఆస్పత్రి ఏర్పాటుచేశారు. మరణించిన వారి సంఖ్య ఇక పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more