మనదేశంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు మరిచిపోయిన వస్తువుల విలువ ఎంతో తెలుసా? రూ. 20 కోట్లు. మొత్తం 59 పౌర విమానాశ్రయాల్లో గతేడాది ప్రయాణికులు మొత్తం రూ. 20 కోట్ల విలువైన వస్తువులను మరచి వెళ్లిపోయారని కేంద్ర రిజర్వు పోలీసు బలగాల అధికారులు వెల్లడించారు. వీటిలో రూ. 15 కోట్ల విలువైన వస్తువులను వారికి అప్పగించేశారు. ఒక్క ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు మరిచిపోయిన వస్తువల జాబితాలో 1298 మొబైల్ ఫోన్లు .. 418 లాప్ ట్యాప్ లు ఉన్నాయి. అయితే వస్తువులు ఎవరివో సులువుగా తెలుసుకొనేందుకు వీలుగా ఫోన్లు, లాప్ టాప్ లు వంటి విలువైన ప్రతి దానికి ప్రయాణికులు ఇకపై తమ పేరున్న ట్యాగ్ లను తగిలించాలని అధికారుల సూచిస్తున్నారు. అలాచేస్తే మరచిపోయిన వస్తువులు ఎవరివో గుర్తించి వారికి అందజేస్తారు. ప్రయాణికులు పోగొట్టుకొన్న వస్తువులను గుర్తించి .. తిరిగి వారికి అప్పగించే సేవలను 2009 లో ప్రారంభించారు. ఇది సత్పలితాలను ఇచ్చింది. అని సీఐఎస్ఎఫ్ అధికారి వివరించారు. పోగొట్టుకున్ వస్తువుల కోసం ప్రయాణికులు ఎయిర్ పోర్టు టెర్మినల్ మేనేజర్ ను సంప్రదించాలి. వస్తువుల వివరాల కోసం ఒక వెబ్ సైట్ ను ప్రవేశపెట్టారు. www.cisf.gov.in ఈ వెబ్ సైట్ మీరు మరిచిపోయిన వస్తువులను గురించి, ఆ వస్తువులు తమవేనని తగిన ఆధారాలను అధికారులకు చూపిస్తే వారు వాటిని భద్రంగా ఇంటికి తెచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more