ఆరోగ్యశాఖ మంత్రి , ముఖ్యమంత్రుల మద్య విమర్శలు యుద్దం జరుగుతునే ఉంది. కిరణ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆరోగ్య శాఖ మంత్రి సీఎం విమర్శులు చేస్తునే ఉన్నారు. ఈ సారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మరో సారి మండిపడ్డారు. మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్ వ్యవహారంపై మంత్రివర్గంలో తీర్మానం చేయడం దురద్రుష్టకరమని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానం నేరుగా పరిశీలిస్తుందని తెలిపారు. మంత్రి వర్గంలో ఉన్నాం కాబట్టి ఈ రకంగా స్పందిచాల్సి వస్తుందని డీఎల్ వ్యాఖ్యానించారు. తాను ప్రశ్నించినట్టే న్యాయపరమైన అంశాలను ఈ వ్యవహారంలో గవర్నర్ లేవనెత్తారని తెలిపారు. ధర్మాన ఉదంతంతోనైనా సీఎం తన వైఖరి మార్చుకోవాలని కోరారు. అన్ని అంశాలపైనే మంత్రి వర్గంలో నిర్ణయాలు తీసుకోవడం తగదని ఈ వ్యవహారం రుజువు చేసిందని డీఎల్ రవింద్ర రెడ్డి చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more