Yesu prabhu

Yesu Prabhu

Yesu Prabhu

Yesu.gif

Posted: 05/26/2012 12:32 PM IST
Yesu prabhu

Yesu Prabhu

క్రైస్తవుల ఆరాధ్య దైవమైన ఏసుప్రభును శిలువ వేసిన రోజు, వారం ప్రస్తుతం చాలా కచ్చితంగా తెలిసినప్పటికీ సంవత్సరం మాత్రం తెలియదు. ఆ ప్రశ్నకు తాజా అధ్యయనం సమాధానం కనుగొంది. క్రీస్తును చిత్రవధకు గురిచేసిన సంవత్సరం క్రీ.శ. 33 అని, తేదీ ఏప్రిల్ మూడు అని, రోజు శుక్రవారం అని స్పష్టం చేసింది. జెరుసలేం ప్రాంతానికి 13 మైళ్ల దూరంలో మృతసముద్రానికి చుట్టుపక్కల గతంలో సంభవించిన భూకంపాలపై జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. డెడ్‌సీ బీచ్ (ఈన్‌గెడిస్పా)లోని లోతైన వార్షిక ఇసుక పొరలపై పరిశోధన చేస్తుండగా కార్వ్ అనే సెడిమెంట్ పొరల్లో రెండు భూకంపాలను గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రెండు భూకంపాల్లో ఒకటి క్రీస్తుపూర్వం 31వ సంవత్సరంలో, రెండోది క్రీస్తుశకం 26, 36వ సంవత్సరాల మధ్య సంభవించి ఉంటుందని వివరించారు. వీటితోపాటు ఖగోళ ఆధారాలు, జెవిష్ క్యాలెండర్ కూడా ఏసును శిలువ వేసిన రోజు 3-4-33 అని స్పష్టం చేస్తున్నట్లు వెల్లడించారు.

Yesu Prabhu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Appsc group 1 exam held peacefully
2400 feet down no parachute  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles