కొత్త బడ్జెట్ పుణ్యమాని వినిమోగదారులకు మోత మొదలైంది. 2012 - 13 బడ్జెట్లో పెంచిన రైల్వే ఛార్జీలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చేశాయి. రైలులో మొదటి, రెండో తరగతి ఏసీ, మొదటి తరగతి చైర్ కార్లో ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పడింది. ఏప్రిల్ 1 కంటే ముందుగాని టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న వారు పెరిగిన ఛార్జీ మొత్తాన్ని రైలు ఉన్న సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది. పాత ఛార్జీలతో టికెట్ కొన్న వారికోసం రైల్వేస్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇంతకాలం ఏ ధరలు పెరిగిన రైల్వే ప్రయాణీకులకు కొంత ఊరట ఉండేది. తాజాగా రైల్వే శాఖా ప్రజలపై బాదుడు మెదలు పెట్టింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more