Naxalites entering

naxalites entering.GIF

Posted: 03/26/2012 01:41 PM IST
Naxalites entering

నక్సలైట్లు కొత్త వ్యాపారంలోకి ప్రవేశించారు. తమకు పట్టున్న అటవీ ప్రాంతాల్లో నల్లమందు (ఓపీయం) సాగును ప్రోత్సహిస్తున్నట్లు నార్కోటిక్స్ క్రైమ్ బ్యూరో తెలిపింది. నల్లమందును విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి, తద్వారా వచ్చిన సొమ్ముతో ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు తేలింది. చతీస్ ఘడ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని దట్టమైన అరణ్యాల్లో వామపక్ష తీవ్ర వాదుల సహకారంతో నల్లమందు భారీగా సాగవుతున్నట్లు భద్రతా ధళాల విచారణలో తేలింది. ఇటీవలే 100 ఎకరాల్లో ఓపీయం పంటను నాశనం చేసినట్లు జార్ఖండ్ సీఆర్ పీఎఫ్ ఐజీ డి.కె. పాండే తెలిపారు. అయితే జన సంచారం లేని అడవుల్లో నల్లమందు పంటను సాగుచేయడం నక్సలైట్ల సహకారం లేనిదే సాధ్యం కాదని వారు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister pallam raju
Tartaios rounds the temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles