ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శిఖర సంప్రోక్షణ జరిగింది. 12 సంవత్సరాల కోసారి బంగారు పోతపోసిన ఆలయ శిఖరాలకు సంప్రోక్షణ చేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కి ఆలయం యాజమాన్యం, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతమిచ్చారు. ఆయన దుర్గమ్మవారి దర్శనం చేసుకుని, ఆతర్వాత మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు.
పుష్కరానికో సారి చేసే ఈ కనకదుర్గ ఆలయ శిఖర సంప్రోక్షణ కార్యక్రమంలో, సంవత్సరాల సంఖ్యకు సరిపడా 12 పుణ్య నదుల నుంచి, సప్త సాగరాల నుంచి నీరు తెప్పించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించటానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. అయితే వారి సదుపాయాలను ఆలయ యాజమాన్యం ఎంత మాత్రం పట్టించుకోవటం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more