Contest among leaders to label agitation

contest among leaders to labelAndhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines agitation,

contest among leaders to labelAndhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines agitation,

one-problem-1.gif

Posted: 01/29/2012 12:32 PM IST
Contest among leaders to label agitation

రాజకీయంగా అందరి దృష్టిలోకీ పోవాలంటే ఏదో ఒక సమస్యను చేతిలోకి తీసుకుని జనం లోకి పోవాలి. ప్రస్తుతం ఉన్నది ఒక్కటే గట్టి వాదన. అదే ప్రత్యేక తెలంగాణా వాదన. అది నాదంటే నాదని అందరి వాదన. దానికోసం నేను పోరాడాను, ఇంకా పోరాడతాను, నేనే నిజమైన ఉద్యమకారుడిని అంటూ ప్రతివారూ దాన్నే పట్టుకోవటానికి కారణం, ఈ మధ్యకాలంలో అత్యంత సమర్ధవంతంగా శక్తివంతంగా కనిపించిన ఆందోళన అదొక్కటే. తెరాస దాన్ని తెరమీదకు తెస్తే ఐకాస దానికి వత్తాసు పలికింది. సకల జనుల సమ్మె పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసరికి ఎవరికి వారు అదే దోవలో పోత్ మంచిదనుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.

తెదేపా నుంచి విడిపోయి వచ్చిన నాగం జనార్దన రెడ్డి కాని, ఆ తర్వాత తెలంగాణా ఫోరం గా ఏర్పడ్డ తెదేపా నాయకులు కానీ, కాంగ్రెస్ శాసనసభ్యులలో తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కానీ, తెలంగాణా ఎంపీలు కానీ, రాష్ట్రంలో ప్రవేశించి నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న భాజపా కానీ, ఇంకా ఎన్నో చిన్నా చితకా సంస్థలు తెలంగాణా ఉద్యమ బాటను పట్టాయి. దీక్షలు, రాజీనామాలు, ఢిల్లీ, హైద్రాబాద్ లకు రాకపోకలు జరిగాయి.

దానితో ఎప్పటి నుంచో విప్లవకారులుగా పేరు మోసిన వారికి కాస్తంత మనస్తాపం కలగటం కూడా సహజమే. ఇన్ని సంవత్సరాలుగా మేం చేస్తుంటే నిన్న గాక మొన్న వచ్చి ఉద్యమాన్ని పైకెత్తుకుని ఎదుగుతున్నారని కసితో తెరాస మీద వ్యాఖ్యానాలు చేసిన వారూ ఉన్నారు. తాజాగా మావోయిస్ట్ నాయకుడు జగన్ కూడా, సకల జనుల సమ్మె విరామం కాదిది విద్రోహమని అన్నారు. ఉద్యమాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉద్యమాలను నడిపించింది, నడిపించేదీ మేమే అన్నారు. ఆప్పుడు పీపుల్స్ వార్ అయితే ఇప్పుడు మావోయిస్ట్ లు గా ఉద్యామాలు చేస్తున్నది, త్యాగాలు చేస్తున్నది మేమే అన్నారు జగన్. అయితే, ఉనికి కోసమే మావోయిస్ట్ నేతలు అలా మాట్లాడుతున్నారని తెరాస నాయకులు ఆ మాటలను ఖండించారు కూడా. దీనికి ముందే తెదేపా తెలంగాణా ఫోరం కూడా ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్నారు, ఢిల్లీకి తాకట్టు పెట్టి పోలవరం టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు.

మరో సమస్య రైతు సమస్య కూడా తెరపైకి వచ్చింది కానీ తెలంగాణా ఉద్యమానికొచ్చిన ఆదరణ దానికి రాలేదు. తెదేపా, వైయస్ ఆర్ కాంగ్రెస్, భాజపా కూడా రైతుల సమస్యలను తెలకెత్తుకున్నారు కానీ పెద్దగా పైకి రాలేదది. అందువలన ఉన్న సమస్యలను తలమీదకు తీసుకుని జెండా పైకి లేపాలి, లేదా అందుకు వీలు కాని వారు ఆ ఉద్యమం చేస్తున్నావారి నిజాయితీని శంకిస్తూ వుండాలి. ఇవే నేటి రాజకీయాలు. అందుకే మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ, లోగడ పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జలగం వెంగళరావులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణా వాదన ఎందుకు రాలేదు, ఆంధ్రా నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే ఎందుకు వస్తోందంటే వారికి సిఎమ్ గద్దె కావాలి కనుక అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed preparing first charge sheet on kalmadi and others
Gali assets seized by cbi in court inspection  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles