నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో హార్టీ ఎక్స్ పో 2012 ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ స్టార్ట్ చేశారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు తాము పండించే కూరగాయలు, సంబంధిత ఉత్పత్తులు ప్రదర్శస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పనిచేసే పలు సంస్థలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి.
ఈ ప్రదర్శన ఐదురోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ సాంకేతిక నిపుణులు సైతం అందుబాటులో ఉండి రైతులకు తగిన సలహాలు సూచనలు తదితర సేవలందిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్లులు కూడా హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసం సదస్సులు ఏర్పటు చేస్తున్నామని, రాయితీలిస్తూ ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more