దేశంలో చెక్ ల ద్వారా లావాదేవీలు చాలా మటుకు తగ్గాయి. నవంబర్ 2011 నాటికి రూ. 7.85 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే 3% తగ్గుముఖం పట్టిందట. నవంబర్ 2010న రూ. 8.09 లక్షల కోట్ల చెక్ ల ద్వారా లవాదేవీలు జరిగాయని రిజర్వుబ్యాంక్యు ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ – నవంబర్ కాలానికి చెక్ ల ద్వారా రూ. 65.26 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముంుద ఏడాది ఇదే కాలంలో రూ. 66.33 కోట్లు జరిగాయి. 1.6% తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి చెక్ల ద్వారా లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ ద్వారా నగదు బదిలీలు బాగా పెరిగిపోయాయి. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే చెకల్ ద్వారా లావాదేవీలు 2010- 11 లో 2.6 శాతం తగ్గు ముఖం పట్టి 101.33 కోట్లకు చేరాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more