సమన్వయ కమిటీ సభ్యులను చిరంజీవి ఈ రోజు అల్పాహార విందుకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదుర్చేందుకు ఏర్పడ్డ ఈ కమిటీ నిన్న గాంధీ భవన్ లో మొదటి సమావేశం నిర్వహించింది. దీనికి హాజరవటానికి ఢిల్లీ నుంచి వచ్చిన గులామ్ నబీ ఆజాద్ అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఉప ఎన్నికల గురించి చర్చించుకుని వ్యూహాలను తయారు చెయ్యటానికి సంసిద్ధపడ్డట్టుగా సమాచారం.
ఈ సందర్బంగా బుధవారం వచ్చిన రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే గులామ్ నబీ ఆజాద్ తో కాంగ్రెస్ నాయకులు సమావేశమై ముఖ్యమంత్రి మీద ఫిర్యాదులతో సహా ఎన్నో విషయాలను చర్చించారు. వచ్చిన పని ముగించుకున్న ఆజాద్ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయారు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు బోత్సా సత్యనారాయణ మరి కొందరు మంత్రులు విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలిచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more