బీహార్ లో ముగ్గురు మావోయిస్ట్ లు హతమయ్యారు. కొద్దికాలంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరుపుతున్న కూంబింగ్ ఆపరేషన్ లో రోహతాస్ జిల్లా మటియాస్ గ్రామంలో జవానులు ముగ్గురు మావోయిస్టలను ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. చుటియా పోలీసు పరిధిలో జరిగిని ఈ ఎన్ కౌంటర్ లో, ముందుగా మావోయిస్ట్ లు కాల్పులు జరిపారని, అందుకు ప్రతిగా జవాన్లు కాల్పులు జరపగా సాయుధులైన మగ్గురు మావోయిస్ట్ లు మరణించారని, రోహతాస్ జిల్లా ఎస్ పి మను మహరాజ్ తెలియజేసారు.
ఈ మధ్యకాలంలో జరిగిన మావోయిస్ట్ నాయకుడు కిషన్ జీ ఎన్ కౌంటర్ కి ప్రతిగా చెదురు మదురు సంఘటనలు జరిగాయి. కిషన్ జీ సోదరుడు, ఇతర నాయకులను పట్టుకోవటానికి పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్ గఢ్ లలో కూబింగ్ ఇంకా ముమ్మరంగా జరుగుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more