ఈరోజు ప్రపంచ మానవహక్కుల దిన సందర్భంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్, హైద్రాబాద్ లో మానవ హక్కుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషన్ వెబ్ సైట్ ని ప్రారంభించారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డైనైడ్ అన్న ఇంగ్లీషు సామెతననుసరించి, సమయానికి న్యాయం జరగకపోయినా అది హక్కుల ఉల్లంఘనే అవుతుందని అన్నారు. మానవ హక్కుల విషయంలో చైతన్యం వచ్చిందని చెప్పటానికి ఆ మధ్య జరిగిన ట్యూనేషియా, ఈజిప్ట్, లిబియా దేశలలోని విప్లవాలే తార్కాణమని అన్నారు. మానవ హక్కుల గురించి పోరాడేవారికి సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటి ద్వారా సమాజంలోనివారంతా మద్దతునివ్వాలని ఆయన కోరారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more