తెలుగు చిత్రసీమ ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక తాజాగా వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు రూపోందుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ‘పుష్ప’ ది రైజ్ తొలిభాగం చిత్రం ఈ నెల 17న థియేటర్లలో విడుదలైంది. ఈచిత్రం బాక్సీఫిసు వద్ద రికార్డులను తిరగరాస్తోంది. సినిమా హిట్ అంటూ అభిమానులు పాజిటివ్ టాక్ ను ప్రచారం చేస్తుండటంతో.. కలెక్షన్లు కూడా అదే స్థాయిలో రాబట్టేపనిలో వుంది అల్లు అర్జున్- సుకుమార్ హ్యాట్రిక్ చిత్రం.
తొలి రోజున పుష్ప చిత్రం కలెక్షన్లు అర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏకంగా బాహుబలి-2, సరిలేరు నీకెవ్వరూ చిత్రాలను రికార్డులను అధిగమించింది. ఇక నైజామ్ లో తొలిరోజున ఏకంగా ర.11.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అటు అమెరికాలోనూ పుష్పా ఏకంగా మిలియన్ డాలర్లకు చేరువలో గ్రాస్ రాబట్టింది. అమెరికాలో అటు కరోనా డెల్టా వేరియంట్ తరువాత ఒమిక్రాన్ కేసులు కూడా ప్రభావం చాటుతున్న తరుణంలోనూ.. అమెరికాలోనూ పుష్ప చిత్రం ఏకంగా 900 వేల డాలర్లను రాబట్టింది. ఇక ఓవర్ సీస్ కలెక్షన్లు మినహాయిస్తే తొలిరోజున ఏకంగా రూ.47.5 కోట్లు రాబట్టింది.
పుష్ప తొలిరోజు కలెక్షన్ల తెలుగు రాష్ట్రాల వివరాలిలా:
నైజం: 11.44 కోట్లు
సీడెడ్: 4.20 Cr
గుంటూరు: రూ.2.28 కోట్లు
కృష్ణా: రూ.1.15 కోట్లు
నెల్లూరు: 1.10 Cr
వెస్ట్ గోదావరి: 1.5 Cr
ఈస్ట్ గోదావరి: 1.43 Cr
ఉత్తరాంధ్ర: 1.8 Cr
ఫుష్ప అల్ ఇండియా కలెక్షన్స్ ఇలా:
కర్ణాటక : రూ 3.65 కోట్లు
తమిళనాడు : రూ 1.82 కోట్లు
కేరళ: రూ 1.21 కోట్లు
హిందీ: రూ 1.66 కోట్లు
ROI: రూ. 1 కోటి
OS: రూ. 4.25 కోట్లు
తొలి రోజున తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 24.90 కోట్లు షేర్ ను రాబట్టిన పుష్ఫ.. ప్రపంచవ్యాప్త కలెక్షన్లు జోడిస్తే ఏకంగా: రూ. 38.49 కోట్ల షేర్లు రాబట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more