Police stopped bheemili mla srinivas deeksha

Police Stopped Bheemili MLA Srinivas Deeksha, Bheemili MLA on indefinite fast, Bheemili Mla Avanthi Srinivas,

Police Stopped Bheemili MLA Srinivas Deeksha

దీక్ష విరమించిన ఎమ్మెల్యే - పెరిగిన మ్రుతుల సంఖ్య

Posted: 08/28/2013 05:31 PM IST
Police stopped bheemili mla srinivas deeksha

సమైక్యాంద్రకు మద్దతుగా భీమిలి ఎమ్మెల్యే ఎం. శ్రీనివాసరావు నాలుగు రోజులుగా చేస్తున్న నిరవదిక దీక్షను ఈ రోజు విరమించారు. దీక్ష విరమించినా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తేలేదని చెప్పారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజన చేయడం సరికాదన్నారు. ఒక పక్క న్యాయం చేసేందుకు మరో పక్క తీవ్ర అన్యాయం చేయడం దారుణమన్నారు.

 

14కు చేరిన మ్రుతులు

విశాఖ హెచ్ పీసీఎల్ లో ఈనెల 23న జరిగిన కూలింగ్ టవర్ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఈరోజు శ్రీనివాసరావు, క్రిష్ణ చందన అనే కార్మికులు మరణించారు. దీంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరింది.

 

భారీ వర్షం

విశాఖ జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. చత్తీస్ గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తరకోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంద్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికలు కేంద్రం తెలిపింది. దక్షిణ ప్రాంత రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more