Waterfalls at sileru

waterfalls at Sileru Vishaka

waterfalls at Sileru Vishaka

waterfalls at Sileru.png

Posted: 01/03/2013 06:22 PM IST
Waterfalls at sileru

waterfalls_at_Sileru

విశాఖ మన్యం ఎన్నో అందాలకు నెలవు. రకరకాల పక్షులు, జంతువులు, ఎత్తయిన కొండలు, వందల అడుగుల ఎత్తునుంచి జాలువారే జలపాతాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుం ది. ఊటీ, కొడెకైనాల్‌కువెళ్లివచ్చిన పర్యాటకులు సైతం సీలేరు పరిసరాల ను చూసి ముచ్చటపడుతుంటారు. 1360 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి, ధారాలమ్మ ఘాట్‌రోడ్డు, రాష్ట్రానికి వెలుగులిచ్చే జల విద్యుత్ కేంద్రాలు, ఇక్కడ ఉన్న పలు ఆలయాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శీతాకాలంలో నిత్యం దట్టంగా కురిసే మంచు అందాలు అందరి మదిని దోచుకుంటున్నాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇక్కడకు వచ్చే పర్యాటకులు కనీస సదుపాయాలు లేక నానా అవస్థలుపడుతున్నారు. ఉండేం దుకు నీడలేక, భోజన సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ లాడ్జీలు, వసతి గృహాలు లేక చెట్లకిందే తల దాచుకుంటున్నారు. ఇన్ని అసౌకర్యాల మధ్య కూడా ఇక్కడి ప్రకృతి అం దాలను తిలకించేందుకు భారీ సంఖ్యలోనే పర్యాటకులు వస్తున్నారు. అరకు పరసరాల్లోని పలు ప్రదేశాలను పర్యాటక శాఖ, పాడేరు ఐటీడీఏ అధికారులు అభివృద్ధి చేసినప్పటికీ సీలేరుపై శీతకన్నువేశారు. అరకును మించిన అందాలు సీలేరు పరిసరాల్లో ఉన్నప్పటికీ వారు పట్టించుకోవడం అన్యాయమని పలువురు విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special buses for pongal 2013
Rajiv trivedi cycling race completed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more