grideview grideview
  • May 24, 01:34 PM

    అరుణాచలేశ్వర స్వామి దేవాలయం

    మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. దీనిని ‘‘అన్నామలై’’ అని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. అరుణాచలం అనే పేరులో ఒక విశిష్ట తాత్పర్యము దాగి వుంది. అరుణ అంటే...

  • May 06, 07:17 PM

    శ్రీకాకుళంలోని మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలు

    ఆలయ విశేషాలు : శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో గల టెక్కలి మండలం రావివలసలో ఎండల మల్లికార్జునస్వామి దేవాలయం వుంది. ఈ దేవాలయానికి విశేష చరిత్రతోపాటు కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నాయి. శివునిని సంబంధించిన ఆలయాలలో అన్ని...

  • Apr 23, 03:29 PM

    కైలాస పర్వత విశేషాలు

    కైలాస పర్వతం... అంటే మౌంట్ కైలాష్. ఇది టిబెట్ భూభాగంలో వున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 6.638 మీటర్ల ఎత్తులో వుంది. ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అవి బోన్, బుద్ధిజం, హిందూమతం, జైనిజం. హిమాలయాల్లో...

  • Apr 16, 07:00 PM

    బ్రహ్మదేవుడు చిత్రించిన పుణ్యస్థలం

    పురాణగాధ : పూర్వం కుట్రాల పుణ్యభూమిలో పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో తమ జీవితాన్ని కొనసాగించేవారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశానికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు వుండేవారు. నాలుగు వేదాలను, సకల శాస్త్రాలను చదివిన...

  • Apr 14, 01:22 PM

    అత్తిరాల శ్రీ పరశురాముని ఆలయం

    పురాణ గాధ : పూర్వం సత్యయుగంలో శ్రీమన్నారాయణుడి ఆవర అవతారమైన శ్రీ పరశురాముడు... భూమండలంలో రక్తపాతం సృష్టించాడు. ఎడతెరిపి లేకుండా తను ఇరవై ఒక్కసార్లు రక్తపాతం జరపడం వల్ల.. ఆయనకు పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు....

  • Apr 11, 03:44 PM

    కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయం

    పురాణకథ : పూర్వం శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యనగరానికి తిరుగు వెళుతూ... మార్గమధ్యంలో కీసరగట్టు కొండమీద కొద్దిసేపు ఆగాడు. ఆ ప్రదేశంలో వున్న వాతావరణ ప్రభావాల వల్ల శ్రీరామచంద్రునికి ఒక ఆలోచన కలుగుతుంది. రావణుడిని సంహరించినందుకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్టించాలనుకుంటాడు....

  • Apr 11, 02:37 PM

    కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం

    పురాణకథ : పూర్వం కామాసురుడు అనే రాక్షసుడు శివుని నుంచి వరం పొందడం కోసం తీవ్రంగా తపస్సు చేయసాగాడు. దాంతో కామాసురుడి తపస్సుకు మెచ్చుకున్న శివుడు... అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా వరం పొందిన కామాసురుడు... కూడక్రాది పర్వతం...

  • Apr 09, 04:05 PM

    పరశురాముడు ప్రతిష్టించిన చివరి శివలింగం

    స్థలపురాణం : పూర్వం ఒకనాడు హైహయ వంశ చక్రవర్తి అయిన కార్త వీర్జార్జున.. సపరివారంగా వేటకోసం దండకారణ్యానికి వెళ్లాడు. విశ్రాంతిలేకుండా వేటాడిన తరువాత చక్రవర్తి, తనతో వచ్చిన సైన్యం అంతా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ జమదగ్ని మహర్షి తన...