grideview grideview
  • Nov 06, 05:28 PM

    తిరుమల తిరుపతి దేవస్థానం

    ఈ కలియుగంలో భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చే ఆపద మొక్కుల వాడిగా, అంత్యంత సంపన్నుడిగా ఈ కలియుగంలో దర్శన ప్రార్ధనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. ఈ ఆనంద నిలయం గురించి...

  • Oct 29, 05:57 PM

    అలంపూర్ జోగులాంల అమ్మవారి ఆలయం

    ఈ భూమి మీద వెలసిన అనేక శక్తి పీఠాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ లో. జోగులాంబ అమ్మవారు ఒకటి. శక్తికి ప్రతిరూపాలైన అమ్మవారి రూపాలు అనేకం. విభిన్న రూపాల్లో దర్శనం ఇచ్చే ఈ అమ్మవార్లలో అలంపూర్ జోగులాంబ దేవాలం ఒకటి....