(Image source from: Galla jayadev controversial comments on trs party)
* తెలుగుదేశం పార్టీ ఎంపీ అయిన గల్లా జయదేవ్.. సోమవారంనాడు పాల్గొన్న మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై కొన్ని సంచలనమైన వ్యాఖ్యాలు చేశారు.
* హైదరాబాద్ లో నివాసం వుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు క్షేమంగా వుండాలంటే.. గవర్నర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
* తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రరాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని.. వీటిని చూస్తుంటే తెలంగాణాలో వున్న ఆంధ్రప్రజలకు రక్షణ కనిపించడం లేదని ఆయన అన్నారు.
* గవర్నర్ కు పూర్తి అధికారం ఇస్తేనే... హైదరాబాద్ శాంతి భద్రతలతో వుంటుందని, అక్కడున్న ప్రజలకు సాఫీగా తమ జీవితాన్ని కొనసాగిస్తారని ఆయన వెల్లడించారు.
* ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానికగా వుంది కాబట్టి... ఎటువంటి పరిస్థితులోనైనా గవర్నర్ కే పూర్తి అధికారాలు దక్కేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
* తెలంగాణాలో వున్న ఆంధ్రప్రజలను అక్కడి నుంచి తరిమేయాలనే భావనతో... అక్కడి ప్రభుత్వం అదేపనిగా కొన్ని వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
* టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ... ప్రజలకు రక్షణ లేకుండా వారిని భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
* గవర్నర్ కు పూర్తి అధికారాలు కల్పించేలా కోరుతూ.. పార్లమెంట్ ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.
* తమ డిమాండ్ ను పరిశీలించి, తగిన విధంగా న్యాయం జరిగేలా టీడీపీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more